Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సనాలిటీ పెరిగితే సరిపోదు.. బుద్ది పెరగాలి : అచ్చెన్నకు జగన్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:28 IST)
ఏపీ అసెంబ్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలపై పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 
 
ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని మొదలుపెట్టగానే టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. అసెంబ్లీలో మీ బలం ఎంత.. మా బలం ఎంతా అని ప్రశ్నించారు. 
 
అసెంబ్లీలో తాము 150 మంది ఉన్నామన్న ఆయన.. మేం తలుచుకుంటే సభలో ఒక్కరూ మాట్లాడలేరని హెచ్చరించారు. అంతేకాదు ప్రతిపక్షం బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని.. 'పర్సనాలిటీ పెరిగితే సరిపోదు.. బుద్ది పెరగాలి' అంటూ జగన్ మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments