Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ఆ రాష్ట్ర వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఉగ్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పని చేస్తుండగా, ప్రొబెషన్ తర్వాత రెట్టింపు వేతనం అందుకోనున్నారు. వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులా జారీ కావడంతో జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్లు, అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్టుమెంటు టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎలాంటి నేర చరిత్ర లేని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగించాలన్న నిబంధనలు ఉన్నాయి. దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments