Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడి టెండర్లలో జగన్ సర్కారు హైకోర్టులో ఎదురుదెబ్బ!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. దుర్గ‌గుడి టెండ‌ర్ల‌ విషయంలో జగన్ సర్కారును హైకోర్టు తలంటింది. 
 
శానిటేష‌న్‌, హౌస్ కీపింగ్ కోసం టెండ‌ర్లు పిలిచిన దుర్గ గుడి అధికారులు.. టెక్నిక‌ల్ బిడ్‌లో అర్హ‌త సాధించ‌లేద‌ని, తమను టెండర్లలో పాల్గొనకుండా చేశారంటూ లా మెక్ల‌యిన్ ఇండియా అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ర‌ద్దు చేసిన టెండ‌ర్ల‌ను రీ ఓపెన్ చేయాల‌ని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ను టెండ‌ర్ల‌లో పాల్లొనే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంట‌నే టెండ‌ర్ల‌ను తెర‌వాల‌ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments