Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే బోర్డుకు ఆర్బీఐ భారీ అపరాధం - ఎన్ని కోట్లు అంటే?

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (11:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు భారతీయ రిజర్వు బ్యాంకు తేరుకోలని షాకిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ విషయంలో తితిదే చేసిన తప్పులకుగాను రూ.3 కోట్ల మేరకు జరిమానా కూడా విధించింది. పైగా, ఈ అపరాధాన్ని కూడా తితిదే చెల్లించడం గమనార్హం. ఈ విషయాన్ని తితిదే బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
 
"భక్తులు హుండీలో సమర్పించుకున్న రూ.30 కోట్లకు పైగా విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసేసమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని పట్టించుకోలేదు. టీటీడీ ఎఫ్.సిఆర్.ఏ లైసెన్స్ 2018లోనే ముగిసింది. అయితే, ఏదో కారణఁ వల్ల దాన్ని ఇంతవరకు రెన్యువల్ చేయించుకోలేదు. దీంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments