Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు. ఈ హత్యతో కాకినాడలో కలకలం రేగింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్‌కు కొందరితో పాతకక్షు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఆయన వెళుతుండగా, కారుతో ఢీకొట్టి హతమార్చారు. 
 
సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి మద్యం సేవించిన అనంతరం చిన్నా, రమేష్‌ ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments