Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నడకదారిలో మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు నిఘా డీఎస్పీ మృతి

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (14:09 IST)
తిరుమల నడకదారిలో గుండెపోటుతో ఇంటెలిజెన్స్ మెట్లు ఎక్కువుతూ ప్రాణాలు కోల్పోయాడు. 1805వ మెట్టు వద్ద కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. మృతుడిని డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం మెట్లదారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్లదారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో గుండా పైకి వెళుతుండగా 1805 మెట్లు దగ్గర అస్వస్థతకు గురయ్యారు. 
 
గుండెనొప్పితో కుప్పకూలారు. డీఎస్పీ కృపాకర్ వయసు 59 సంవత్సరాలు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని పోరంకి పోలీసులు వెల్లడించారు కృపాకర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments