Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అప్పు తీసుకోనిదే పూట గడవడం లేదు.. మరో రూ.1413 కోట్ల రుణం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పుల కోసం పోటీ పడింది. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైన ఏపీ ఆర్థిక శాఖ అధికారులు మరోమారు 1413 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.  ఏడేళ్ళ కాల వ్యవధికి కూ.7.75 శాతం వడ్డీతో రూ.700 కోట్లను సేకరించింది. 
 
అలాగే, మరో రూ.713 కోట్లను 11 యేళ్ల కాలపరిమితితో 7.86 శాతం వడ్డీకి సేకరించింది. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలం పాటల్లో పాల్గొన్న ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఈ రుణాలు తీసుకున్నారు.
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళుతోందంటూ విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకునిపోతూ రుణాలుపై రుణాలు తీసుకునే విషయంలో పోటీపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments