Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా మరో శ్రీలంక కాకతప్పదా? 7 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రతి చోటా అప్పులు తీసుకుంటుంది. ఈ విషయంపై ఇప్పటికే విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా 7 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో 7.72 శాతం వడ్డీతో రూ.500 కోట్లు, మరో రూ.500 కోట్లను 7.74 శాతం వడ్డీకి భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.34,980 కోట్ల రుణం తీసుకుంది. 
 
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.43,803 కోట్ల మేరకు బహిరంగ రుణాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కేవలం నాలుగున్నర నెలలోనే ఏకంగా రూ.34 వేల కోట్లకుపైగా ఏపీ రుణం తీసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఏపీ రాష్ట్రం కూడా మరో శ్రీలంక కాకతప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments