Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ.. నోటిఫికేషన్ జారీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:34 IST)
ఏపీలో ఉర్దూను రెండో అధికారిక భాషగా  గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. 
 
ఏపీలో ఉర్దూ భాషకు అధికారిక హోదాకు సంబంధించి మూడు నెలల కిందటే అసెంబ్లీలో బిల్లు పాసైన సంగతి తెలిసిందే. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సభ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోగా, ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో దానిపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments