Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీ అగ్రభాగంలో నిలిచింది. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది. పోర్టుల నిర్మాణంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంలో ఎంపికైనందుకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న కారణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసి ప్రదాన చేసింది. 
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments