Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీ అగ్రభాగంలో నిలిచింది. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది. పోర్టుల నిర్మాణంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంలో ఎంపికైనందుకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న కారణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసి ప్రదాన చేసింది. 
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments