Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:47 IST)
బెజ‌వాడ బుక్ ఎగ్జిబిష‌న్... విజయవాడ పుస్తకమహోత్సవం అంటే, దానికో పెద్ద చ‌రిత్ర ఉంది. ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు విజ్ణానాన్ని పంచుతూ, పుస్త‌క విక్ర‌యాల‌ను సాగిస్తున్న సంస్థ బుక్ ఎగ్జిబిష‌న్ సొసైటీ. ఏటా జ‌న‌వ‌రి 1న ప్రారంభ‌మ‌య్యే ఈ ఎగ్జిబిష‌న్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేసారు. శనివారం నుండి స్వరాజ్య మైదానంలో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. 
 
 
స్వయంగా పుస్తక ప్రేమికులైన గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు పుస్తక మహోత్సవానికి ఈ నిధులను మంజూరు చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  పదకొండు రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుండగా, జనవరి ఒకటవ తేదీ సాయంత్రం వెబినార్ విధానంలో గవర్నర్ పుస్తక వేడుకను ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments