Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:47 IST)
బెజ‌వాడ బుక్ ఎగ్జిబిష‌న్... విజయవాడ పుస్తకమహోత్సవం అంటే, దానికో పెద్ద చ‌రిత్ర ఉంది. ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు విజ్ణానాన్ని పంచుతూ, పుస్త‌క విక్ర‌యాల‌ను సాగిస్తున్న సంస్థ బుక్ ఎగ్జిబిష‌న్ సొసైటీ. ఏటా జ‌న‌వ‌రి 1న ప్రారంభ‌మ‌య్యే ఈ ఎగ్జిబిష‌న్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేసారు. శనివారం నుండి స్వరాజ్య మైదానంలో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. 
 
 
స్వయంగా పుస్తక ప్రేమికులైన గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు పుస్తక మహోత్సవానికి ఈ నిధులను మంజూరు చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  పదకొండు రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుండగా, జనవరి ఒకటవ తేదీ సాయంత్రం వెబినార్ విధానంలో గవర్నర్ పుస్తక వేడుకను ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments