Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ నంబర్ వన్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. "ఈజ్ ఆఫ్ డూయింగ్" బిజినెస్‌లో ఏపీ మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో ఏపీ మరోమారు నెంబర్ వన్‌గా నిలిచిందని ఇన్వెస్ట్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇలా పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏపీలో అపార వనరులు  ఉండటమే ముఖ్య కారణమని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 
 
గత 2019 అక్టోబరు నుంచి 2021 డిసెంబరు వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీ వచ్చాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు ఓడరేవులు, ఆరు విమాశ్రయాలు, 1.23 లక్షల కిలోమీటర్ల రహదారులు, 2600 కిలోమీటర్ల రైలు మార్గం ఉందని, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా నదీ పారివాహక ప్రాంతాల్లో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments