Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పైకప్పు కూలి.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరిన ఆ నలుగురు

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (10:04 IST)
నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిన్నవంగలి గ్రామంలో గురు శేఖర్ రెడ్డి (42), అతని భార్య దస్తగిరమ్మ, ఇద్దరు మైనర్ కుమార్తెలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీసు అధికారి షేక్ షరీఫుద్దీన్ తెలిపారు.
 
ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అర్ధరాత్రి పెద్ద చప్పుడు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదం జరిగినప్పుడు గురు శేఖర్ రెడ్డి రెండో కుమార్తె విద్యార్థిని కడప జిల్లాలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments