Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ప్రాంతం తుళ్లూరులో 90 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:14 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు. ఈ మండలంలో మొత్తం 47,304 ఓట్లు ఉన్నాయి. వీరిలో గురువారం జరిగిన పోలింగ్‌లో 42,576 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మండల వ్యాప్తంగా దాదాపుగా 90.2 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 
 
మండల కేంద్రం తుళ్లూరులో 88.5 శాతం ఓట్లు పోలయ్యాయి.. మేజర్‌ గ్రామమైన పెదపరిమిలో 86.66 శాతం ఓట్లు పోలయ్యాయి. రాయపూడిలో అత్యధికంగా 94 శాతం పోలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అలాగే, వెంకటపాలెంలో 91 శాతం ఓట్లు పోలైనట్టు తెలిపారు. 
 
ఈ మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయి. అయినప్పటికీ ఓటర్లు ఏమాత్రం విసుగు చెందకుండా క్యూలైన్లలో ఓపిగ్గా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, నవ్యాంధ్ర రాజధానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments