Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ప్రాంతం తుళ్లూరులో 90 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:14 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు. ఈ మండలంలో మొత్తం 47,304 ఓట్లు ఉన్నాయి. వీరిలో గురువారం జరిగిన పోలింగ్‌లో 42,576 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మండల వ్యాప్తంగా దాదాపుగా 90.2 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 
 
మండల కేంద్రం తుళ్లూరులో 88.5 శాతం ఓట్లు పోలయ్యాయి.. మేజర్‌ గ్రామమైన పెదపరిమిలో 86.66 శాతం ఓట్లు పోలయ్యాయి. రాయపూడిలో అత్యధికంగా 94 శాతం పోలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అలాగే, వెంకటపాలెంలో 91 శాతం ఓట్లు పోలైనట్టు తెలిపారు. 
 
ఈ మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయి. అయినప్పటికీ ఓటర్లు ఏమాత్రం విసుగు చెందకుండా క్యూలైన్లలో ఓపిగ్గా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, నవ్యాంధ్ర రాజధానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments