Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అనవసరంగా కలలు కంటున్నారు: డిప్యూటీ సీఎం

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:51 IST)
రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతుండడం మంచిది కాదన్నారు. 
 
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు తెలుసునని, జగన్ విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ సిఎం కొడుకు సిఎం అవ్వాలని ఎక్కడా లేదని, జగన్ అనవసరంగా కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments