Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొ

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:15 IST)
అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొత్తాన్ని కొంతమంది అవినీతి అధికారులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఎసిబి పాత్ర అభినందించదగ్గ విషయమన్నారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మరోసారి ఆందోళన బాట పట్టనున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వం భూములు ఇచ్చిన నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అక్టోబర్ 5, 16, 17 తేదీల్లో అమరావతిలో భారీ ధర్నా చేపడతామని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments