Webdunia - Bharat's app for daily news and videos

Install App

#COVIDUpdates: ఏపీలో కొత్త‌గా 7,796 కేసులు

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (19:25 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 89,732 మంది శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 7,796 కేసులు నమోదయ్యాయి. మ‌రో 77 మంది వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి కొత్త‌గా 14,641 మంది కోలుకున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10,  అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,68,112 పాజిటివ్ కేసుల్లో 16,48,895 మంది డిశ్చార్జ్ కాగా, 11,629 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments