Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుంది. ఇందులోభాగంగా, వైద్య మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది. మెరుగుపరుస్తుంది కూడా. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 
 
వీటిని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్ మహమ్మారి బారినపడిన వారికి చికిత్స అందించండంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 
 
ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే, ఈ ఆక్సిజన్‌ను సిలిండర్లలో కూడా నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్పీఎం, 500 ఎల్పీఎం సామర్థ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments