Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై విమర్శలు... మంత్రుల కమిటీ ఏమంటోంది?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:19 IST)
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. టిక్కెట్ ధరల విషయంలో విమర్శల కారణంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
 
నేడు వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తి పెరుగుతుంది.
 
ఈ కమిటీ ప్రతిపాదనలను ఖరారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీ నివేదికను కోర్టుకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments