Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీకి వీడియో సాక్ష్యాలు అందించిన ఎమ్మెల్యే ఆర్కే.. భూముల్ని లాక్కున్నారు..

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:09 IST)
అమ‌రావ‌తి రాజ‌ధాని కోస‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ఆయ‌న తాబేదారులైన అధికారులు దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. 
 
దీనికి ఇదిగో సాక్ష్యం...అంటూ వీడీయో సాక్ష్యాలను సీఐడీ అధికారులకు ఇచ్చారు. అమరావతి రాజధాని భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని సి.ఐ.డి. అధికారుల‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. 
 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు తమకు వత్తాసు పలికే అధికారులను అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని ఆర్కే ఆరోపించారు. 
 
అధికారులు ద‌బాయించి ద‌ళిత రైతుల భూముల్ని బినామీల పేరిట రాయించుకున్న‌ట్లు సంత‌కాలు కూడా తీసుకున్నార‌ని వీడియో సాక్ష్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే, అవ‌న్నీ ఫేక్ వీడియో సాక్ష్యాల‌ని అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కులు ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments