Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీకి వీడియో సాక్ష్యాలు అందించిన ఎమ్మెల్యే ఆర్కే.. భూముల్ని లాక్కున్నారు..

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:09 IST)
అమ‌రావ‌తి రాజ‌ధాని కోస‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ఆయ‌న తాబేదారులైన అధికారులు దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. 
 
దీనికి ఇదిగో సాక్ష్యం...అంటూ వీడీయో సాక్ష్యాలను సీఐడీ అధికారులకు ఇచ్చారు. అమరావతి రాజధాని భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని సి.ఐ.డి. అధికారుల‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. 
 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు తమకు వత్తాసు పలికే అధికారులను అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని ఆర్కే ఆరోపించారు. 
 
అధికారులు ద‌బాయించి ద‌ళిత రైతుల భూముల్ని బినామీల పేరిట రాయించుకున్న‌ట్లు సంత‌కాలు కూడా తీసుకున్నార‌ని వీడియో సాక్ష్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే, అవ‌న్నీ ఫేక్ వీడియో సాక్ష్యాల‌ని అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కులు ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments