Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా మాంత్రికురాలి హత్య.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధి మహిళా మాంత్రికురాలిని హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రష్మో (వయస్సు 34) ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని మాంత్రికురాలిగా జీవనం సాగించింది. ఆమె ఊరికి దూరంగా ఒక గుడిసెలో నివాసం వుంటోంది. జాతకం, మంత్రవిద్యను తెలుసుకున్న ఆమెను చూసేందుకు చాలామంది వచ్చి వెళ్తుండేవారు.
 
ఈ పరిస్థితిలో గ్రామంలోని ప్రజలకు అకస్మాత్తుగా ఓ మర్మమైన వ్యాధి సోకింది. కొద్దిమంది అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో రష్మో చేతబడి వల్లనే గ్రామంలో వ్యాధి వ్యాపించిందని కొందరు ప్రచారం చేశారు. దీంతో గ్రామంలోని కొందరు రష్మోను చంపితేనే ఊరి నుంచి రోగాలు దూరమవుతాయని నిర్ణయించుకున్నారు. 
 
ఇంతలో, సంఘటన జరిగిన రోజు, రష్మో గుడిసె తగలబడింది. ఆమె ఆ గుడిసెలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రష్మో మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రష్మోను మహిళలు హత్యచేసినట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments