Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా సభ్యులు

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఏపీ శాసన మండలి ఛైర్మెన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. 
 
అలాగే, ప్రమాణం చేసిన ఇతర ఎమ్మెల్సీల్లో అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్, ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు, గుంటూరు జిల్లా నుంచి మురుగుడు హనుమతరావు, కృష్ణా జిల్లా నుంచి మొండితక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత సత్య ఉదయభాస్కర్, విశాఖపట్టణం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస రావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments