Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా సభ్యులు

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఏపీ శాసన మండలి ఛైర్మెన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. 
 
అలాగే, ప్రమాణం చేసిన ఇతర ఎమ్మెల్సీల్లో అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్, ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు, గుంటూరు జిల్లా నుంచి మురుగుడు హనుమతరావు, కృష్ణా జిల్లా నుంచి మొండితక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత సత్య ఉదయభాస్కర్, విశాఖపట్టణం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస రావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments