Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వెల్లడి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానున్నాయి. ఇందుకోసం ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. నిజానికి ఈ ఫలితాలు శనివారమే విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల కారణంగా వాయిదాపడ్డాయి. ముఖ్యంగా, విద్యాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖ అధికారులకు మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
వీటిని సరిదిద్దుకునే చర్యల్లో భాగంగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించనున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments