Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం.. జగన్ టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో మంత్రులతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం నరసింహన్ శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
అయితే, జగన్ మంత్రివర్గంలో ఐదుగురు నేతలకు ఉప ముఖ్యమంత్రులు దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిలో ఆళ్ళ నాని (కాపు), కె.పార్థసారథి (యాదవ్), రాజన్న దొర (ఎస్టీ), ఆంజాద్ బాషా (మైనార్టీ), సుచరిత (ఎస్సీ)లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే జగన్ మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పించనున్నాట్టు సమాచారం. ఈ మంత్రివర్గాన్ని అనుభవజ్ఞులతో కొత్తవారితో ఏర్పాటు చేయనున్నారు. శనివారం ఏర్పాటయ్యే మంత్రివర్గం రెండున్నరేళ్ళ పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు కూడా. కాగా, మే 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments