Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ బండరాయితో మోది...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:29 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భర్త నిగ్రహించులోక పోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పట్టుకుని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా రేకులబి తాండలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తాండాకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రమేష్‌ - శాంతి అనే దంపతులు కూడా నివశిస్తున్నారు. ఈ క్రమంలో శాంతితో రాముకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి తన భార్యతో రాము అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని రమేష్ గమనించి తట్టుకోలేక పోయాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానిగురై కత్తితో రామును పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments