Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ బండరాయితో మోది...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:29 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భర్త నిగ్రహించులోక పోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పట్టుకుని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా రేకులబి తాండలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తాండాకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రమేష్‌ - శాంతి అనే దంపతులు కూడా నివశిస్తున్నారు. ఈ క్రమంలో శాంతితో రాముకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి తన భార్యతో రాము అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని రమేష్ గమనించి తట్టుకోలేక పోయాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానిగురై కత్తితో రామును పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments