Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ బండరాయితో మోది...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:29 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భర్త నిగ్రహించులోక పోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పట్టుకుని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా రేకులబి తాండలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తాండాకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రమేష్‌ - శాంతి అనే దంపతులు కూడా నివశిస్తున్నారు. ఈ క్రమంలో శాంతితో రాముకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి తన భార్యతో రాము అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని రమేష్ గమనించి తట్టుకోలేక పోయాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానిగురై కత్తితో రామును పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments