Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీలు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:34 IST)
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేస్తుండగా, త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇకపై బియ్యం, పింఛను కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్‌కు మాత్రం రూ.65-రూ.70వేలు చెల్లించాలని నిర్ణయించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అధునాతన పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నూతన ఓపీడీ బ్లాక్‌లో నాల్గవ అంతస్తు నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేశారు.

దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి, వారికి వీలైన సమయంలో బర్డ్‌కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సర్జరీల వెయిటింగ్‌ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments