Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీలు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:34 IST)
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేస్తుండగా, త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇకపై బియ్యం, పింఛను కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్‌కు మాత్రం రూ.65-రూ.70వేలు చెల్లించాలని నిర్ణయించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అధునాతన పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నూతన ఓపీడీ బ్లాక్‌లో నాల్గవ అంతస్తు నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేశారు.

దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి, వారికి వీలైన సమయంలో బర్డ్‌కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సర్జరీల వెయిటింగ్‌ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments