Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం .. కళ్ళలో కారం కొట్టి - గొడ్డలితో దాడి

Webdunia
ఆదివారం, 29 మే 2022 (10:59 IST)
ఆస్తి కోసం కన్నతండ్రిపైనే ఓ కుమారుడు, కుమార్తె హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కుర్లపల్లిలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణ స్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనకు శనివారం అడిగారు. 
 
ఆస్తి పంచడానికి తండ్రి నారాయణ స్వామి నిరాకరించాడు. దీంతో ఆయన కళ్ళలో కారం కొట్టి గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణ స్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరి జైలుకు తరిలంచారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments