Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహాపాదయాత్ర, జనసేనాని పవన్ మద్దతు కోరుతూ...

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:26 IST)
అమరావతి రాజధాని కోసం గత రెండేళ్లుగా దీక్ష చేస్తున్న రైతులు తుళ్లూరు నుంచి తిరుమలకు 45 రోజుల పాటు మహాపాద యాత్ర చేయనున్నారు. ఇందుకోసం జనసేన మద్దతు కోరుతూ రైతులు జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌ను కలిసారు. ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. తమ మద్దతు రైతులకు వుంటుందనీ, పాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల ఆకాంక్షించారు.
 
ఇదిలావుండగా ఈ మహాపాదయాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాత్ర నవంబర్ 1వ తేదీ ప్రారంభమై డిశంబర్ 17వ తేదీతో ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments