Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వంలో వింతపోకడలు కనిపిస్తున్నాయి: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (22:04 IST)
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అమర్ నాథ్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు.
 
ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా టిడిపిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. టిడిపి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. అక్రమ కేసులను కార్యకర్తలపై పెడుతున్నారన్నారు. చిత్తూరులో టిడిపి నేత సందీప్ పైన అక్రమ కేసులు పెట్టారని..అరెస్టులకు భయపడమన్నారు.
 
పోలీసులు బెదిరింపులకు వెనక్కితగ్గమని.. ప్రజల కోసం  నిలబడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల కోసం అడ్వకేట్లను పెడుతున్నామన్నారు. టిడిపి కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దన్నారు. ఎపిలో నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. ప్రజలే జగన్ రెడ్డికి బుద్థిచెబుతారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments