Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగర పాలక సంస్థగా అమరావతి : ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (17:42 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని నగర పాలక సంస్థ (కార్పోరేషన్)గా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌‍గా పేరు పెట్టే ఈ ప్రాంత పరిధిలోకి 19 గ్రామాలను చేర్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి నోటిఫికేషన్‌ను జారీ అయింది. 
 
తుళ్లూరు మండలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో ఈ అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 19 గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఇటీవల అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో మిగిలిపోయిన నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా ఒక్కో పనికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments