Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిహారం చెల్లించాలంటూ సీఆర్డీయేకు నోటీసులు పంపిన రైతు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:13 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇపుడు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)తో పాటు ఏపీ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ)కి నోటీసులు పంపించారు. భూములు ఇచ్చిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాలంటూ వారు పేర్కొన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతానికి చెందిన రైతులు దాదాపు 30 వేలకు పైగా భూములు ఇచ్చారు. ఈ భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించేలా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, నిర్ణీత వ్యవధిలోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదంటూ పేర్కొంటూ సీఆర్డీఏ, రెరాలకు రైతులకు నోటీసులు పంపించారు. 
 
సీఆర్డీయే చేపట్టిన ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. జరిగిన ఆలస్యానికి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఎకరానికి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. నెలకు నివాస యోగ్య స్థలాలకు గజానికి రూ.50 చొప్పున, కవర్షియల్ ల్యాండ్‌కు రూ.75 చొప్పున చెల్లించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments