Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లంవల్లి డౌన్.. డౌన్... రాజీనామాకు పట్టు.. ఆటాడుకున్న రైతులు

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:24 IST)
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసనల సెగ తగిలింది. అమరావతి రైతులు ఈ నిరసనలకు దిగారు. గురుపౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వచ్చారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి అయ్యాక దేవాలయాలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించేందుకు యత్నించారు. 
 
అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినిస్టర్ డౌన్ డౌన్… వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోకముందే ఆందోళనకారులను పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments