Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భార్యను గదిలో బంధించి.. మ...న్ని కోసి చిత్ర హింసలకు..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:45 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆస్తి, అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. 
 
అయితే వివాహం జరిగినప్పటి నుంచి బాధితురాలిపై కన్నేశాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన ఆమె మేనత్త వద్ద వుంటోంది. ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడంతో.. ఆమె ఆస్తి కోసం బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. 
 
పెళ్లయ్యాక మేనత్త ఆస్తిని రాయించుకోవాలని వేధించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తన మాట వినటం లేదనే కోపంతో ఆమెను గదిలో బంధించి మర్మావయాన్ని కోసి చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
కన్నబిడ్డను కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గృహహింస చట్టం కింద రమణకుమార్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments