Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం: తెదేపా-జనసేన-భాజపాలకి 104 సీట్లు

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా కుదిరింది. దీనితో తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూటమి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది.
 
వైసిపి కేవలం 49 స్థానాలకే పరిమితమవుతుందనీ, మరో 22 స్థానాల్లో కూటమికి-వైసిపికి మధ్య గట్టి పోటీ వుండనుందని వెల్లడించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే... తెదేపా-జనసేన-భాజపాలకి 51.4 శాతం ఓట్లు వస్తాయనీ, వైసిపి 42.6 శాతం ఓట్లు గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో కూడా కూటమి మొత్తం 25 స్థానాలకు గానూ 18కి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది. తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్ లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం