Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌

Webdunia
గురువారం, 14 మే 2020 (21:30 IST)
కృష్ణానది నదీజలాల విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మధు ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

నదీజలాలపై మన రాష్ట్రానికున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అనే వివరాలను ముఖ్యమంత్రి సమావేశానికి వివరిస్తే, ఉమ్మడిగా ఒక అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు. సిఎం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments