Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ సినిమాపై అధికారుల కొరడా ...వేళ‌లు పాటించ‌లేద‌ని థియేట‌ర్ల‌పై వేటు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:22 IST)
నిర్దేశించిన సమయానికి ముందుగానే సినిమాను ప్రదర్శించారని అఖండ సినిమా థియేటర్లను అధికారులు  సీజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను అధికారులు సీజ్ చేశారు. మరి కొన్ని ప్రాంతాలలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

 
దీనితో సీజ్ చేసిన థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఆందోళన చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యంత స‌మీపంలో ఉండ‌వ‌ల్లి సెంట‌ర్లో ఉన్న ధియోట‌ర్ల‌లో మాత్రం బెనిఫిట్ షో వేసినా అధికారులెవ‌రూ ఇంత వ‌ర‌కు అడ్డు చెప్ప‌లేదు. దీనితో ఒక చోట ఒక‌లా, మ‌రోచోట మ‌రోలా ఎందుకు నిబంధ‌న‌లు విధిస్తున్నార‌ని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments