Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో భార్య సన్నిహితంగా... అర్థరాత్రి కత్తెరతో భర్త...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:29 IST)
అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు కూడా. తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా గణపవరం మండలం జగన్నాథపురంలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
క్రిష్ణమనాయుడు, సావిత్రమ్మకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. సంవత్సరం క్రితమే వివాహం చేసి పంపించేశారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండేవారు. క్రిష్ణమనాయుడు స్థానిక రైతు. సావిత్రమ్మ తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండు నెలలుగా ఈ తతంగం సాగుతోంది. అయితే భర్తకు తెలిసి మందలించాడు.
 
అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని కత్తెరతో ఆమె పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సావిత్రమ్మ మరణించింది. క్రిష్ణమనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments