Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ గో బ్యాక్ అంటే.. గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థం

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (08:49 IST)
నోట్ల రద్దు విషయంలో తల్లిని సైతం క్యూ లైనులో నిలబెట్టిన సంస్కృతి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. మోదీ గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ సెటైర్ వేశారు. 
 
కియా మోటర్స్ ఏపీకి ఇచ్చామని మోదీ చెప్పడం దారుణమని.. చంద్రబాబు సారథ్యంలోనే కియా ఏపీకి వచ్చిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరో సారి మఖ్యమంత్రి కావడం ఖాయమని.. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారని శివాజీ జోస్యం చెప్తున్నారు. 
 
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. తనను కెలికితే మీ బొక్కలు మొత్తం బయటపెడతానని శివాజీ చెప్పారు. మోదీ ప్రధాని కాదని రాజకీయ తీవ్రవాది అని శివాజీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments