Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు : నాగబాబు

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (10:15 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. బీజేపీ - జనసేన పార్టీల పొత్తుపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. గుండు సున్నా దేనితో కలిపినా, తీసివేసినా దాని విలువలో ఎలాంటి మార్పు ఉండదంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై మెగాబ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇవాళ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే అది సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా అంటూ విమర్శించారు. 'మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు, ఖర్మరా దేవుడా' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments