Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు : నాగబాబు

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (10:15 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. బీజేపీ - జనసేన పార్టీల పొత్తుపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. గుండు సున్నా దేనితో కలిపినా, తీసివేసినా దాని విలువలో ఎలాంటి మార్పు ఉండదంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై మెగాబ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇవాళ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే అది సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా అంటూ విమర్శించారు. 'మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు, ఖర్మరా దేవుడా' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments