Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి హైదరాబాదుకు ఏసీ, స్లీపర్‌ బస్సులు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:14 IST)
తిరుపతి నుంచి హైదరాబాదుకు ఈనెల 21 నుంచి అమరావతి ఏసీ, వెన్నెల స్లీపర్‌ బస్సులను నడపనున్నారు. దీనిపై డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌ అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి 8.30గంటలకు అమరావతి ఏసీ బస్సును, 9.15 గంటలకు వెన్నెలస్లీపర్‌ సర్వీసును అందుబాటులోకి తేనున్నామన్నారు.

అవసరమైన ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌తోపాటు ఏటీబీ ఏజెంట్ల వద్ద, తమ వెబ్‌సైట్‌ ద్వారా కానీ రిజర్వు చేసుకోవచ్చన్నారు. 48 గంటల ముందు రిజర్వు చేసుకునే ప్రయాణికులకు 10శాతం సీట్ల వరకు టికెట్‌ ధరలో పది శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు.

ఈ రాయితీ తిరుపతి నుంచి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్‌, బెంగళూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా వర్తిస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి, మంగళం డిపో మేనేజర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments