Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:08 IST)
కర్మాగారములలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లును కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ... చరిత్రాత్మక బిల్లును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం వైయస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే అని జయరాం తెలిపారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారని, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌ అని అన్నారు. 
 
 ఈ సందర్భంగా బిల్లుపై కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే ఆర్‌.వరప్రసాదరావు, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తదితరులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments