Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడితో గొడవ వద్దన్న పాపానికి పదేళ్ల బాలుడు ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (22:44 IST)
నిరాశ, నిస్పృహలు జీవితాన్ని తారుమారు చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకు బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది వయోబేధం లేకుండా జరుగుతోంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.
 
తాజాగా తమ్ముడితో గొడవ పడవద్దని మందలించిన కారణంగా పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపేటలో చోటుచేసుకుంది. 
 
గాజులపేటకు చెందిన ఐదో తరగతి విద్యార్థి సిద్ధార్థ స్కూల్ నుంచి రాగానే తన తమ్ముడితో మోక్షజ్ఞతో గొడవ పడుతూ ఉండగా తల్లి సిద్ధార్థ్ ను మందలించింది. 
 
దీనితో మనస్థాపానికి గురైన సిద్ధార్థ్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మందలించిన పాపానికి కుమారుడు దూరమైన వేదనను ఆ తల్లి తట్టుకోలేక రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments