Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగుడు బీభత్సం.. గొంతుపై కత్తితో గాటు పెట్టి బంగారంతో పరార్

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (21:36 IST)
నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ తెనాలి, దుగ్గిరాల వద్దకు రాగానే మహిళా భోగిలోకి ఓ దుండగుడు ఎక్కాడు. వెంటనే కత్తి బయటకు తీయడంతో మహిళా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వారిలో ఓ మహిళా ప్రయాణికురాలి వద్దకు వెళ్లి డబ్బు, బంగారు చైన్ ఇవ్వాలని బెదిరించాడు. 
 
ఆమె నిరాకరించడంతో కత్తితో మెడపై గాటు పెట్టి గాయం చేశాడు. దాంతో ఆమెకు రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆమె మెడలో బంగారు గొలుసు, రూ. 1000 నగదు తీసుకుని బండి నుంచి దూకేసి పారిపోయాడు. బాధితురాలు ఖమ్మంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments