Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడకు వెళ్లాడు... ఆ తర్వాత మిస్... ఫోన్ స్విచాఫ్...

చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించార

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (17:31 IST)
చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన చెన్నై నుంచి సోమయ్య బయలుదేరి వెళ్లాడు.
 
ఇతడి సొంత ఊరు పసునూరు మండలంలోని నాగారం. సూర్యాపేట జిల్లా. పై ఫోటోలో వున్న వ్యక్తి ఆచూకి ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments