Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడకు వెళ్లాడు... ఆ తర్వాత మిస్... ఫోన్ స్విచాఫ్...

చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించార

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (17:31 IST)
చెన్నై నుంచి తన సొంత ఊరుకి బయలుదేరిన నల్లగంటి సోమయ్య అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. చెన్నై నుంచి సొంత ఊరికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ అతడి ఆచూకి కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన చెన్నై నుంచి సోమయ్య బయలుదేరి వెళ్లాడు.
 
ఇతడి సొంత ఊరు పసునూరు మండలంలోని నాగారం. సూర్యాపేట జిల్లా. పై ఫోటోలో వున్న వ్యక్తి ఆచూకి ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments