Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఏంటీ పని? బిడ్డను గొడ్డును బాదినట్లుగా బాదుతూ..?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:19 IST)
తల్లి సైకోగా మారింది. చిన్న బిడ్డను అతి క్రూరంగా కొడుతూ కనిపించింది. తమిళనాడులో ఈ ఘటన కలకలం రేపుతోంది. మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని సత్యమంగళం మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేళన్‌కి, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులిసికి వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ గోకుల్, రెండేళ్ళ ప్రదీప్ ఇద్దరు పిల్లలున్నారు. 
 
భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవల కారణంగా పిల్లలను హింసిస్తూ ఉండేది తులసి. అంతేకాదు చిన్నపిల్లలను ఎలా కొడుతూ పైశాచికం ఆనందంతో పొందుతుందో ఆమె తన సెల్ ఫోన్లో తీసి అందరికీ పంపించేది. ఇది కాస్త వైరల్‌గా మారింది.
 
తులసి వీడియోలు బయటకు రావడంతో పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పరారైంది. చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. తులసి తన స్వగ్రామంలోనే వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments