Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో పెళ్ళి శుభాకాంక్షలు చెప్పినందుకు చితక్కొట్టిన పోలీసు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:48 IST)
తిరుపతి నెహ్రూనగర్ లోని ఒక పెళ్ళి ఇంటి వద్ద అలిపిరి ఎఎస్ఐ రాము వీరంగం సృష్టించారు. ఓ ప్రేమ పెళ్ళి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు అలిపిరి పోలీసు స్టేషన్‌కు చెందిన ఎఎస్ఐ రాము. రెండురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు ఎఎస్ఐ రాము బంధువైన బింధు, జ్యోతిస్వర్.
 
పెళ్ళి చేసుకొని రక్షణ కోసం చిత్తూరు మహిళా పిఎస్‌ను ఆశ్రయించారు ప్రేమజంట. బిందు మిస్సింగ్ పైన రెండురోజుల క్రితం తిరుపతి వెస్ట్ పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఫేస్ బుక్‌లో బిందు, జ్యోతీశ్వర్‌ల పెళ్ళి ఫోటోలపై లైకులు కొట్టారు నెహ్రూనగర్ వాసులు. తమ సమీప బంధువైన బిందు ప్రేమ పెళ్ళికి లైకులు కొట్టిన వారిపై దాడికి దిగాడు ఎఎస్ఐ రాము, అతని అనుచరులు.
 
మహేష్ అనే యువకుడు తన స్నేహితురాలి పెళ్ళి చేసుకున్నందుకు ఫేస్ బుక్‌లో లైక్ కొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎఎస్ఐ రాము.. మహేష్ ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ మహేష్ పైన దాడి చేశారు. దీంతో బాధితులు వెస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments