Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో ఓ తండ్రి కన్నకూతురునే హతమార్చాడు. పెద్దల్ని కాదని ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాళెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కూతురు వైష్ణవి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి గొంతునులిమి హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments