Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకున్న యువతి, ముగ్గురు యువకులకు వాట్సాప్ పంపి?

Webdunia
శనివారం, 11 జులై 2020 (22:43 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక యువతి సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
భక్తవత్సల నగర్‌లో రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి తన ముగ్గురి స్నేహితులు.. యువకులకు ఆ వీడియోను వాట్సాప్ ద్వారా పంపింది. మీ వల్లే చనిపోతున్నానంటూ ఆ వీడియోలో స్పష్టంగా చెప్పింది. 
 
రమ్య స్థానికంగా నెల్లూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. తనకు దగ్గరగా ఉన్న స్నేహితులు తనను మోసం చేయడం.. మానసికంగా హింసించడంతో తట్టుకోలేని రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సుసైడ్ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments