Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై కేసు

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (20:05 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. 
 
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరును విమర్శిస్తూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments